భారత రాజకీయాల్లో ప్రస్తుతం మోదీ వర్సెస్ గాంధీ ల మధ్యే పోటీ నడుస్తోంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆస్తులకు సంబంధించిన ఆసక్తికర వివరాలు బయటకు వచ్చాయి.
కాసేపు వంగా గీతల మారిన పృథ్వీరాజ్.... 30 ఇయర్స్ టాలెంట్ మామూలుగా లేదుగా..
అకాల వర్షానికి అన్నదాత ఆగమాగం... నీటిపాలైన రైతన్న కష్టం..
ఎన్టీఆర్ జన్మదిన వేడుకలకు అభిమానులు సిద్దం అవుతుండగా వారి కోసం అదిరిపోయే అప్డేట్ వచ్చేస్తుంది. ఈ మేరకు దేవర మూవీ యూనిట్ సభ్యుల ప్రకటన కాకరేపుతుంది.
Team India : భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్టు రాబోయే టీ20 ప్రపంచకప్ తో ముగియనుంది. ఈ క్రమంలోనే ద్రవిడ్ స్థానంలో టీమిండియా ప్రధాన కోచ్ ఎంపిక కోసం బీసీసీఐ కసరత్తులు ప్రారంభించింది.
రోడ్ సైడ్ సెలూన్ లో సడెన్ ఎంట్రీ ఇచ్చిన రాహుల్ గాంధీ.... ఏం చేశాడో చూడండి..?
అమెరికాలోని వైట్హౌస్ లో జరిగిన ఈ వేడుకల్లో భారతీయత ఉట్టి పడింది. ఈ వేడుకల్లో భారతీయ వీధి వంటకమైన పానీ పూరీకి చోటు దక్కింది. ఇండియన్స్ ఎంతోగానే పానీపూరిని అక్కడి అతిథులకు వడ్డించారు.
గర్భిణీ స్త్రీకి మూత్ర విసర్జన చేయడంలో ఇబ్బంది లేదా మూత్రవిసర్జన ఆగిపోతుంది. కాబట్టి స్లీపింగ్ పొజిషన్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
సాహితీ కిరణం ఉగాది కవితల పోటీ ఫలితాలు విడుదల చేశారు. విజేతల వివరాలను పొత్తూరు సుబ్బారావు ప్రకటించారు.
Swaminathan Gurumurthy: కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు వసూలు చేస్తున్న పన్నుల కంటే ఈ రాష్ట్రాలకు కేంద్రం నిధుల కేటాయింపు తక్కువ. ఈ రాష్ట్రాలు అసమానతలను ఆరోపిస్తూ చర్చలు ప్రారంభించాయి, తక్కువ పన్ను విరాళాలు ఉన్నప్పటికీ ఎక్కువ కేటాయింపులతో ఉత్తరాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉందని పేర్కొంది. నిధుల కేటాయింపు తెలిసిన ఎంపీ శశి థరూర్ కూడా దీనిని అసమానతగా అభివర్ణించారు.