ఏడు దశల్లో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో ఇప్పటికే రెండుదశల పోలింగ్ ముగిసాయి. ఇవాళ(మంగళవారం) మూడో దశ పోలింగ్ ప్రారంభమయ్యింది. ఈ దశలో బిజెపి టాప్ లీడర్లు పోటీలో వున్నారు...
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో గద్దె రామ్మోహన్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో రాహుల్, రేవంత్ టాక్స్.. ఉతికి పారేసిన అమిత్ షా
శోభన్బాబుకి, కృష్ణంరాజుకి మధ్య మంచి స్నేహం ఉంది. అది `రా` అని పిలుచుకునే స్నేహం. శోభన్బాబు గురించి ఓ ఆశ్చర్యపోయే రహస్యాన్ని బయటపెట్టాడు కృష్ణంరాజు.
Team India Jersey : టీ20 ప్రపంచ కప్ 2024 కోసం భారత జట్టు కొత్త జెర్సీని హెలికాప్టర్ ద్వారా ఆవిష్కరించారు. నారింజ, తెలుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన త్రివర్ణాన్ని కలిగి ఉండేలా రూపొందించారు.
ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ల డ్యాన్సింగ్ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఈ వీడియోపై ఇద్దరు నేతల రియాక్షన్ ఒక్కోలా వుంది... ఎవరెలా స్పందించారంటే...
సునీత విలియమ్స్... భారత సంతతి ఆడబిడ్డ మరోసారి అంతరిక్షయానానికి సిద్దమయ్యింది. ముచ్చటగా మూడోసారి ధైర్యంగా స్పేస్ లోకి వెళుతున్న సునీత విలియమ్స్ కు భారత ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు.
Rohit Sharma in pain : టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ఏడ్చేశాడు. కీలకమైన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై ముంబై ఇండియన్స్ గెలిచినప్పటికీ హిట్ మ్యాన్ బాధపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మనలో చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ వరకు అన్నాన్నే తింటుంటారు. కానీ ఇన్ని పూటలా అన్నాన్నే తింటే ఏమౌతుందో తెలిస్తే ఇక నుంచి అలా తినే సాహసం చేయరు తెలుసా?
సాహితీ కిరణం ఉగాది కవితల పోటీ ఫలితాలు విడుదల చేశారు. విజేతల వివరాలను పొత్తూరు సుబ్బారావు ప్రకటించారు.
Swaminathan Gurumurthy: కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు వసూలు చేస్తున్న పన్నుల కంటే ఈ రాష్ట్రాలకు కేంద్రం నిధుల కేటాయింపు తక్కువ. ఈ రాష్ట్రాలు అసమానతలను ఆరోపిస్తూ చర్చలు ప్రారంభించాయి, తక్కువ పన్ను విరాళాలు ఉన్నప్పటికీ ఎక్కువ కేటాయింపులతో ఉత్తరాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉందని పేర్కొంది. నిధుల కేటాయింపు తెలిసిన ఎంపీ శశి థరూర్ కూడా దీనిని అసమానతగా అభివర్ణించారు.